కావలసిన పదార్ధాలు:
పల్లీలు -250gm బియ్యప్పిండి-250gm
వాము-2tsp
ఉప్పు,కారం కొద్దిగా
విధానము:
ముందుగా పల్లీలను మూడు గంటల పాటు నీళ్ళలో నానపెట్టాలి.కొంచెం నీళ్ళు పోసి mixie లో మెత్తగా పిండి చేయండి..
ఈ పల్లిల పిండి లో బియ్యప్పిండి,వాము,ఉప్పు,కారం కలపాలి.
ఇంకా నీళ్ళ అవసరం ఉండదు.,.
దీన్ని చక్రాల గిద్దేలో వేసి కాగిన నూనె లో చక్రాల లాగా వేయండి..
చాలా రుచి గ ఉండే చక్రాలు రెడీ,,